Home » CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
చాలారోజుల తర్వాత తెలుగురాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. ఆదివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ ఆదివారం ఢిల్లీలో వెళ్లనున్నారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది.
వరి ధాన్యం కొనుగోళ్ల మీదు జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిమార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు.. పలుకు లేదని విమర్శించారు.
కేంద్రంపై రసమయి సెటైరికల్ సాంగ్
గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది.
యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు.
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మహా ధర్నాకు చేస్తోంది.
తెలంగాణలో ఎమ్మెల్సీల లెక్క తేలిపోయింది. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఊహించని రీతిలోకి కొత్త పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.