Home » CM KCR
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కీలక ప్రకటన చేయబోతున్నారు.
ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు మృతి చెందారు.. ఆమెకు చిత్ర పటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.
సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం.
ముఖ్యమంత్రి అప్పటివరకూ స్పందించరు..!
గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ ధీమా
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే.. తాను మద్దతిస్తానని చెప్పారు. ఉద్యమం సమయంలోనూ తాను సమైక్యవాదాన్నే వినిపించా
ధరణి పోర్టల్కు ఏడాది పూర్తైంది. ఈ ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్ విజయవంతం అవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రివర్గంతో కేసీఆర్ చర్చించాలి. రెండు రాష్ట్రాలను కలిపేందుకు ఓ తీర్మానం చేయాలి. ఈ అంశంలో సీఎం కేసీఆర్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.