Home » CM KCR
తెలంగాణను డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే
CM కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్రావే అంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటెలను బయటకు ఎలా పంపించారో హరీశ్ రావుని కూడా అలాగే పంపిస్తారని అన్నారు.
అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందన్నారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నారు.
యాదాద్రి ఆలయం పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మార్చి28న మహా కుంభ సంప్రోక్షణం ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సంప్రోక్షణంకు 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం ప్రారంభమవుతుందన్నారు.
125 కేజీల బంగారంతో తిరుమల తరహాలో... యాదాద్రి గర్భగుడికి బంగారు తాపడం కూడా చేయిస్తామన్నారు సీఎం కేసీఆర్.
ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..
యాదాద్రి పనులు పరిశీలించనున్న సీఎం కేసీఆర్
డ్రగ్స్ కట్టడిపై సీఎం కేసీఆర్ ఫోకస్
హుజూరాబాద్లో ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధును వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.