Home » CM KCR
జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు.
పోడు భూముల అంశంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారంపై అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలిచ్చారు. ఈ
కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అంతా బోగస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఢిల్లీపై కేసీఆర్ కన్నేశారా..? సీఎం మాటల వెనుక మర్మమేంటి?
కార్పొరేటర్లు, కౌన్సిలర్ల జీతాలు పెంచండి
దళితబంధు చైర్మన్_గా మోత్కుపల్లి!
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అసెంబ్లీలో తెలిపారు కేసీఆర్. దాదాపు 80
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్
వరిసాగు తగ్గించాలి.. టీ - సర్కార్ కీలక నిర్ణయం