Home » CM KCR
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొంటామని భరోసా ఇచ్చారు.
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు.
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో సమావేశం జరగనుంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోకి కేసీఆర్
ఆయుధపూజ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పం
అక్టోబర్ 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి చికిత్సకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.25 లక్షల మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ చిన్నజీయర్ స్వామిని దర్శించుకున్నారు. కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు విశేషాలనుతెలుసుకోనున్నారు.