Home » CM KCR
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రిపబ్లిక్ అని
నెల రోజుల వ్యవధిలో తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి ఢిల్లీ వెళ్లారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సీఎం మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
కరోనా రూల్స్ పాటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తామని.. సభ్యులు నియమ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం సూచించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 25న ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 26న జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి ఆయన హాజరుకానున్నారు.
నాలుగు నెలలే టార్గెట్.. ఈలోగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గాడిన పడకపోతే ఇక ప్రైవేట్ పరమే మిగిలిందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు..
తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు TS Genco చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు కేంద్రానికి సమాచారం పంపించారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్నది. ఇక మద్యం దుకాణాల్లోనూ గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది.
ఒకే రోజు..తెలుగు రాష్ట్రాల కేబినెట్ మీటింగ్