Home » CM KCR
తొమ్మిదిరోజుల్లో సీఎం ఢిల్లీలో ఏ రోజు ఎవరిని కలిశారనేదానిపై ఓలుక్కేద్దాం.
వర్షాలు, వరద ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నారు. అన్ని విభాగాలు 24 గంటలు అలర్ట్ గా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వార్షిక బడ్జెట్ సమావేశాలు ముగిసి ఆర్నెళ్లు కావొస్తుండటంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరిగా మారింది.
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ దళితులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. 'వైన్స్, కాంట్రాక్ట్, ఫర్టిలైజర్
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నిశ్చితార్థం పూర్తైన తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని సీఎం కేసీఆర్ కాన్వాయ్ డ్రైవర్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ నాలుగో రోజు హస్తినలో కేసీఆర్ టూర్ కొనసాగనుంది. ఇవాళ్టి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్బంగా పది అంశాలతో కూడిన లేఖను ప్రధాని మోదీకి అందించారు కేసీఆర్.