Home » CM KCR
దళితబంధు పథకంపై పార్టీ కార్యాచరణ, హుజూరాబాద్ ఉప ఎన్నిక తదితర అంశాలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
హుజూరాబాద్కు మరో 500 కోట్లు విడుదల
కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కోరారు.
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పధకానికి కౌంటర్ గా ....కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తోంది.
దళిత బంధు ముందున్న సవాళ్లేంటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.
దళిత బంధు ఎవరెవరికి.. ఎప్పుడు?