Home » CM KCR
షెడ్యూల్ ప్రకారం సీఎం రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఐతే.. షెడ్యూల్ ను 2 రోజులు పొడిగించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలో బిజీ బిజీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పెద్దలను కోరేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది.
ఈటల మరోసారి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే..నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ఈటల టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం గురువారం..
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరుగనుంది. గురువారం మ.1.48 గంటలకు వసంత్ విహార్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం అయ్యింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై.. సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు.
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్న
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. దళితబంధు మాదిరిగానే త్వరలో అన్ని వర్గాలలోని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందచేస్తామని తెలిపారు.