Home » CM KCR
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు అధికారులు, పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఆసుపత్రులలో బెడ్స్ కూడా అందుబాటులోకి వచ్చేంతగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉ
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు.
వైద్యాధికారులతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల్లో జుడాలు సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
Irrigation Department: ఇరిగేషన్శాఖలో ఒక్క ఖాళీ కూడ ఉండొద్దన్నారు సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. 15 లిఫ్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. జూన్ 30వ తేదీ లోపు మొదట�
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైనది వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఎంజీఎంలో మెడికల్ స్కామ్ కలకలం రేపింది. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో ఎంజీఎం సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించా�
తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే
తేడా రావొద్దు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.!