Home » CM KCR
తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పేరు ప్రకటనకు రెడీ అవుతున్నారు. జూలై 8న వై.యస్.ఆర్.టి.పి(YSRTP) లాంఛనంగా ప్రకటించనున్నారు.
జగిత్యాల పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ షెడ్యూల్ లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం చేయనున్న ఈ పర్యటనలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించనున్నారు.
నేడు(జూన్ 9,2021) తెలంగాణలో 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి వీటి ద్వారా కొవిడ్ సహా 57 రకాల వైద్య పరీక్షలను ఫ్రీగా చేస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పేదల పట్ల తన గొప్ప మనుసు చాటుకున్నారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న కొత్త రేషన్కార్డుల పంపిణీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. పీఆర్సీ విషయంలో 2021, జూన్ 08వ తేదీ మంగళవారం అధికారిక ప్రకటన, ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. జూన్ 08వ తేదీ మంగళవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీఆర్�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.