Home » CM KCR
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సీఎం కేసీఆర్ హత్యలేనని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. నేరేడుచర్ల మండలం మేడారంలో నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కేసీఆర్ సిగ్గుతో తల
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ఒకటి. ఈ పధకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహయం అందిస్తోంది.
తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ
తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్ధిపేట కలక్టరేట్ ప్రారంభించనున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామి రెడ్డి అన్నారు. ఈ మేరకు న్యూ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కు ఫైల్స్ మొత్తం తరలించాలని అధికారులను ఆదేశించినట్లు త�
సేవ్ ద పీపుల్.. సేవ్ ద విలేజెస్.. సేవ్ యువర్ సెల్ఫ్ నినాదంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రగతి భవన్లో జరిగిన అదనపు కలెక్టర్ల సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్ధేశం చేశారు. పనితీరు విషయంలో ఏ మాత్రం అల�
అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామ�
పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ గౌరవర్థం గవర్నర్ తమిళ సై రాజభవన్లో విందును ఏర్పాటు చేశారు.