Home » CM KCR
సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించినట్లు గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని చెప్పారు కేసీఆర్. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బి
తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్�
తెలంగాణలో సడలింపులు ఇవేనా..!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.
తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన తుర్కపల్లి మండలం వాసాలమర్రికి జూన్ 22వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు.
కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న సర్కారీ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చవుతోంది. కానీ కరోనాతో ఆదాయానికి భార�
రేపటి(జూన్ 18,2021) నుండి ఇంటి ఇంటి ప్రచారం చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ చైతన్య వంతమైన నియోజకవర్గం అని, ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు తనను గెలిపించారని ఈటల అన్నారు.
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!