Home » CM KCR
కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.
తెలంగాణలో నేటి (గురువారం) నుంచి హరితహారం ప్రారంభం కానుంది. ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది ప్రభుత్వం. ఈ సారి ఏకంగా 20 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్ధేశించుకుంది అటవీశాఖ.
సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు కసరత్తు పూర్తైంది. దీనికి సంబందించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. సీఎం అంగీకరిస్తే ఆగస్టు 1 తేదీ నుంచి నూతన ధరలు అమల్లోకి రానున్నాయి.
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.
రాష్ట్రంలోని దళితుల గుణాత్మక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం 2021, జూన్ 27వ తేదీ ఆదివారం ప్రగతి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్�
కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్నది సీఎం కేసీఆర్ కల. దానికోసమే రాష్ట్రానికి మించిన భారమే అయినా వెనక్కి తగ్గకుండా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద పంటలు పండించే రైతులు, బ్యారేజీలు నిర్మ
ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ�
Mallu Bhatti Vikramarka : మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను తాము కోరడం జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు, బాధ్యులైన అధికారులతో పాటు..మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆమె కొ�
ప్రాజెక్టులపై పార్టీల ఫైట్