Home » CM KCR
new secretariat construction : గడువులోగా కొత్త సచివాలయం పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణంలో పనుల వేగం పెంచాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా అత్యంత నాణ్యతాప్రమాణాలను పాటించాలన్నారు. కొత్త సచివ�
Republic Day celebrations in Telangana : తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో జాతీయజెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌవర వందనం స్వీకరించారు. మంగళవారం (జనవరి 26, 2021) గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆ�
CM KCR review : నియంత్రిత సాగును ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో సాగు పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ రంగంపై 2021, జనవరి 24వ తేదీ ఆదివారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ప్ర
Akhila Priya Bail Petition : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్పై నిర్ణయం మరోసారి వాయిదా పడింది. 2021, జనవరి 22వ తేదీ శుక్రవారం బెయిల్ పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా అఖిలను బయటికి తీసుకురావాలని ఆమె తరపు న్యాయవాదులు ప�
CM KCR Review Time : తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిప�
CM KCR key decision on EWS reservations : తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యుఎస్) రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరో ర�
CM KCR Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చివేసిందన్నారు సీఎం కేసీఆర్. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ రైతుల కల నెరవే
Etela Rajender:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమేనా? కేటీఆర్ సీఎం కాబోతున్నారా? టీఆర్ఎస్ నేతలు.. మంత్రులు ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని పలు సంధర్భాల్లో ప్రస్తావించారు. కేటీఆర్ సీఎం అవుతారని, హరీష్రావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
CM KCR And CM Jagan : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. 2021, జనవరి 19వ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకు హెలికాఫ్టర్లో మేడిగడ్డకు బయల్దేరనున్నారు కేసీఆర్. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటి మట్టం 100 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును పరిశీలించ�
krishna river water dispute : కృష్ణా నది జలవివాదం కొనసాగుతునే ఉంది. రెండు రాష్ట్రాల నీటి వాటాను తేల్చే విషయంలో ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోవైపు.. రాష్ట్రానికి నష్టం వాటిల్లకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై అధికారులు కూడా మేథో మథన�