Home » CM KCR
Debts above Rs 1.5 lakh crore through corporations : తెలంగాణ ప్రభుత్వానికి కార్పొరేషన్ల కష్టాలు మొదలయ్యాయా? రాష్ట్రానికి ఆర్థిక కష్టాలను దూరం చేసుకునేందుకు తీసుకొచ్చిన కార్పొరేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు గుదిబండలా తయారయ్యాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తోన్నా
CM KCR preparing for another Yajnam : ముఖ్యమంత్రి కేసీఆర్కు దైవభక్తి చాలా ఎక్కువ. ఇప్పటికే పలు యాగాలు, హోమాలు చేసిన కేసీఆర్.. మరో భారీ క్రతువుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పునర్నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సుదర్శన యాగం, �
CM KCR review with ministers and district collectors : తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు భూముల రిజిస్ట్రేషన్పై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. నేడు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, ము�
Hafeezpet Land Issue : రాజధానిలో కలకలం రేపిన ప్రవీణ్రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ లావాదేవీలకు సంబంధించిన వివాదామే కిడ్నాప్ వరకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు�
Medical examination for Telangana CM KCR at Yashoda Hospital : తెలంగాణ సీఎం కేసీఆర్కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఊపరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్తో పాటు.. 2D ఎకో పరీక్షలు నిర్వ
Kidnapping scandal in Bowenpally : హైదరాబాద్ బోయిన్పల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. హాకీ మాజీ ప్లేయర్ ప్రవీణ్రావు కుటుంబ సభ్యులు కిడ్నాప్నకు గురయ్యారు. ప్రవీణ్రావుతో పాటు.. ఆయన సోదరులు నవీన్రావు, సునీల్రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప�
KCR Key Decision on Dharani Portal Land Disputes : ‘ధరణి’పై సమీక్షలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత భూవివాదాలపై జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమస్యలపై స్వయంగా జిల్లా కలెక్టర్లే బాధ్యతలను పర్యవేక్షించ
CM KCR 2021 New Year Gift PRC Report : తెలంగాణ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ రానుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. 2020, డిసెంబర్ 31వ తేదీ గురువారం సీఎం కేసీఆర్తో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి. ఆ సమయంలో.. బిశ్వాల్ కమిటీ సీఎస్ సోమేశ్కుమార్కు నివేదిక అందించింది. పీఆర్సీపై �
Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆ