Home » CM KCR
doctors shortage: ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పేషెంట్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే.. వైద్యుల సంఖ్య మాత్రం అంతే ఉంటోంది. WHO రూల్స్ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఓ డాక్టర్ ఉండాలి.. కానీ.. రాష్ట్రంలో దాదాపు 7 వేల మందికి ఓ వైద్యుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరి �
CM Kcr: రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చాలా దేశాలు రైతుల కోసం భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయన్నారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం రైతులకు సబ్సిడీ ఇస�
cm kcr: జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధించడమంటే ప్రతీ రైతు అకౌంట్లో రూ.2నుంచి 3లక్షల వరకూ డబ్బు నిల్వ ఉండాలని తెలిపారు. అప్పులన్నీ తీర్చినప్పుడే రైతుకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పారు. �
Telangana Vyavasaya Vedika: బంగారు తెలంగాణ సాధించాలని మరోసారి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతు వేదికలు, రైతు బంధు, ధరణి పోర్టల్ ప్రజాసంక్షేమం కోసమే పెట్టామని చెప్పారు. ఈ మేరకు రైతులం�
CM KCR to inaugurate Rythu Vedika : రైతు వేదిక ఆటంబాబ్, అద్భుతమైన శక్తి అన్నారు సీఎం కేసీఆర్. రైతాంగం సంఘటితం కావాలని ఆకాంక్షిస్తూ..రైతు వేదికలను ఏర్పాటు చేశామన్నారు. అందుకే రాష్ట్రంలో 2,601 రైతు వేదికలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పూర్తి
CM KCR To Inaugurate Rythu Vedika In Kodakandla : కేంద్రంపై రైతులు పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. బియ్యం సన్నవైనా..దొడ్డువైనా..రూ. 1880 ఇస్తామని FCI ఆదేశాలు ఇచ్చిందని ఆర్డర్ కాపీని సభకు చూపించారు. దీనికంటే రూపాయి ఎక్కువ ఇస్తే..ధాన్యం కొనమని వెల్లడించిందన్నార
CM KCR Inaugurate Rythu Vedika : రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో వేదికను సిద్ధం చేస్తోంది. గ్రామస్థాయిలో రైతులందరినీ ఒకే చోటకు చేర్చేందుకు…గ్రామ రైతు వేదికలను అందుబాటులోకి తీసుకువస్తోంది. జనగామ జిల్లా కొడకండ్లలో తొలి రైతు వేదికను 2020, అక్టోబ�
Shapoorji Pallonji Company : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులకు సంబంధించిన టెండర్ ఫైనల్ అయిపోయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ.. ఈ కీలక టెండర్ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు.. ఆర్ అండ్ బీ శాఖక�
dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్సైడేనా.. గ్రౌండ్ క్లియర్గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్. �
where is jana reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కుందూరు జానారెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి అర్థం చేసుకోవాలంటే ఆషామాషీ విషయం కాదు. కాంగ్రెస్ లోనే కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఎన్ని గ్రూపులున్నా.. జానారెడ