Home » CM KCR
kcr bihar elections: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. స్థానికంగా జేడీయూ, ఆర్జేడీలు బలమైన ప్రాంతీయ పార్టీలు కావడంతో జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడిం�
Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్ను సీఎం క
Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్ బుకింగ్.. వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు..అంతా ఆన్లైన్లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి �
ktr fires on bjp: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నా
Dharani Portal Launch : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తహసీల్దార్లకు ట్రైనింగ్ ఇస్తోంది ప్రభుత్వం. మరోవైపు… ధరణి పోర్టల్ ప్రారంభించే వేదికను కూడా �
MInister Harish Rao Speccial Interview on Dubbaka by-elections : బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున
dharani: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ నిర్వహణపై.. తహసీల్దార్లకు శిక్షణ ఇస్తోంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో.. ఈ శిక్షణకు త
CM KCR Directs Officials To Go For Interim Budget Review : హైదరాబాద్లో వరద సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోజుకు లక్ష మందికి ఆర్థికసాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచుతూ వారికి దసరాకు తీపికబురు తీసుక�
ఈ నెల (అక్టోబర్ 26) దసరా సెలవుదినంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రతి ఏడాదిలో దసరా మొదటి రోజు సెలవుదినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశిం