Home » CM KCR
trs mandava : ఇందూరు పాలిటిక్స్లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి
Corona Cases Decline : కోరలు చాచిన కరోనా తోక ముడిచినట్టేనా..? రోజురోజుకి వైరస్ బలహీనపడుతోందా..? పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సెకండ్ వేవ్కి సంకేతమా..? ఈ అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా అక్టోబర్ నెలలో మరింత అలర్ట్గా ఉండాలంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లినా జా
nizamabad mlc elections: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. టీఆర్ఎస్కు గెలుపు లాంఛనం కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల�
cm kcr: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేర్లెస్గా ఉండొద్దంటూ పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్�
Pothireddypadu Reservoir: ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. కేంద్ర జలశక్తి మంత్రితో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపించాయి. కానీ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదంటోంది ఏప�
dubbaka byelections: ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయ సమీకరణాలు యమా రంజుగా మారుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాతను ప్రకటించడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్�
CM YS Jagan Points in Apex Committee Meeting : జల వివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా తమ వాదనలు వినిపించాయి. కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిపై క్లారిటీ రానప్పటికీ.. డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు సమర్పించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణలో నిర�
CM Jagan : కేంద్ర మంత్రి షెకావత్ కు పూర్తి వివరాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలక�
river Irrigation dispute : ఏపీతో నదీ జలాల వివాదాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, తదితర అక్రమ ప్రాజెక్టులను ఏపీ ఆపకుంటే.. తెలంగాణ కూడా అలంపూర్ పెద్ద వరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. తద్వారా రోజుకు 3 �
apex council: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై పూర్తి స్థాయిలో చ�