Home » CM KCR
ap, telangana river water sharing disputes: కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియా ముందుకు రానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. రెండు గంటల పాటు సాగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో �
apex council meeting: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగం, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణంపై తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన పంచాయితీ ముదిరింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ(అక్టోబర్ 6,2020) అపెక్స్ కౌన్సిల్ �
cheruku srinivas reddy: ఉపఎన్నికల వేళ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత ఎన్నికల సమయంలో తండ్రి ముత్యంరెడ్డితో పాటు టీఆర్ఎస్లో చేరారు శ
trs leaders illegal constructions on drains: వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో అభాసుపాలైన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారట. నాలాల కబ్జాలు, అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ఈసారి కూడ�
KCR review meeting : తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే
Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీ�
dubbaka byelection schedule: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16 నా�
ktr about batukamma sarees:హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీర ప్రదర్శన-2020 కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి రాథోడ్ వెళ్లారు. మంత్రులు బతుకమ్మ చీరలను పరిశీలించారు. చేనేతల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లతో బతుకమ
Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మారింది. రాయగిరి రైల్వేస్టేషన్ పేరుని యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్పు చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయ