Home » CM KCR
అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�
తెలంగాణ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి
తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. ఖాళీ అయిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మొదలైంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న నాయిన�
కాంగ్రెస్ పై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఫైర్ అయ్యారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడారు. ప్రపంచం మొత్తం తెలంగాణను గుర్తిస్తున్నా కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బు చెల్లించనిదే కొన్నిచోట్ల మృతదేహాలను కూడా ఇవ్వకప�
సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న వారికి కచ్చి�
Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ
తెలంగాణ బతుకమ్మగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల కవిత.. రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి వేడుకలను మాత్రం మళ్లీ గ్రాండ్గా నిర్వహించాలని భావిస్తున్నారట. ఎమ్మెల్సీగా యాక్టివ్ పాలిటిక్స్లోకి రీఎ�
Yadadri Temple : తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయ పనులు పూర్తికాగా.. తుది దశ పనుల్లో భాగంగా ఆలయానికి మెరుగులు దిద్దుతున్నారు. ప్రధానాలయం పక్కనే నిర్మిస్తున్న శివాలయం, పుష్కరిణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..యాదాద్రి పర్యటనకు సిద్ధమయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఆయన యాదాద్రి క్షేత్రానికి వెళ్లనున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన యాదాద్రికి చ