Home » CM KCR
పెద్దల సభలో అడుగు పెట్టాలని భావిస్తున్న కొంతమంది నేతలు… గవర్నర్ కోటాలో భర్తీ కావలసిన శాసనమండలి స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అధినేత ద్వారా ప్రయత్నాలు చేయాల్సిన వారు కాస్త.. రూటు మార్చి నేరుగా గ�
CM KCR Sensational statements : టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై వస్తున్నవార్తలపై ఆయన స్పందించారు. పార్టీ పెట్టే ఆలోచన ఏమి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీ పెట్టే ఆలోచనే ఉంటే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన�
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్ష జరిపారు.. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. �
అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో తిప్పుకోవచ్చని చెప్పింది. మరి హైదరాబాద్ లో మెట్రో సేవలు సెప్టెంబర�
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో �
రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు చాలా కామన్. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య అసంతృప్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తో�
జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. పునర్విభజన కమిటీకి అనుబంధంగా నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 22, 2020) జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సరిహద్దులు, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ �
శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అగ�
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�