Home » CM KCR
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ
మాది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా మా పార్టీ ఉండదంటూ కమలం నాయకులు చెబుతుంటారు. రానురాను బీజేపీలో ఆ క్రమశిక్షణ లోపించిందని నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని ఎప్పటి నుం�
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�
ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిపై వివాదం చెలరేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అక్రమాలంటూ ఆరోపిస్తున్న ఏపీక�
కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజె�
ఆప్తుడు, సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్థీవ దేహనికి నివాళుర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో కన్నీటిపర్యంతమయ్యారు. భౌతికకాయం వద్ద కొద్దిసేపు కూర్చొ
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ క్లాసులు నిర్వహించాలని , ఇందుకోసం దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హా
తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక