Home » CM KCR
rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�
cm kcr: తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వందేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల కోసం కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాట�
Telangana : dharani portal : తెలంగాణ రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను CM KCR దసరా రోజు ప్రారంభించనున్నారు. విజయదశమి అంటే విజయానికి చిహ్నం. శుభదినం. ప్రజలంతా విజయదశమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరా రోజు ‘ధరణి’ పోర్టర్ ను �
cm kcr: హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం(అక్టోబర్ 19,2020) సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారికి ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు. వరద బాధిత కు�
bjp double game: అపెక్స్ కౌన్సిల్పై జాతీయ పార్టీ అయిన బీజేపీ వేర్వేరు సిద్ధాంతాలతో వ్యవహరిస్తోందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షా
CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వర్షాలు రైతన్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్
CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులు అందించాలని సూచించారు. సహాయ కార్యక్రమాలకై జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేయాలని కే�
cm kcr : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 03 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి వచ్చే అధికారులు
CM KCR : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యుత్ శాఖను కూడా విద్యుత్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ట్రాన్స్కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతో విద్యుత్శ�