Home » CM KCR
హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావసం, సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. శుక్రవ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్ట్కు నీటి విడుదలపై కేసిఆర్ . జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభ�
రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైత
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిం�
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హ
ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని.. కానీ ప్రజలు, విద్యార్థుల ఆశలు అడియాశలయ్యాయని కాంగ్రెస్ నాయకులు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగితే విచారణ కమిటీ, రీ వాల్యుయేషన్, ఫ్రీ రీ వెరిఫికేషన్ అంటూ సీఎం కేసీఆ
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయినంత మాత్రానా..జీవితం ఆగిపోదని.. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామ
ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.