CM KCR

    సీఎం కేసీఆర్ కు కొత్త పాస్ పోర్టు

    April 6, 2019 / 04:14 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లారు.

    ప్రచారానికి KCR బ్రేక్ : వ్యూహాలపై కసరత్తు

    April 5, 2019 / 04:00 PM IST

    పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముఖ్య‌మంత్రి కేసిఆర్ రెండు రోజులు విరామం ఇచ్చారు. అనంత‌రం రెండు స‌భ‌ల్లో పాల్గొనే విధంగా షెడ్యూల్ ను పార్టీ విడుద‌ల చేసింది. తొలి విడ‌త ప్ర‌చారంలో భాగంగా 13 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారాన్ని  �

    గులాబీ జెండా ఎగురేనా : KCR ఖమ్మం టూర్

    April 3, 2019 / 01:37 PM IST

    ఎన్నాళ్లుగానో ఊరిస్తోందా స్థానం. సిట్టింగ్ సీటే అయినా.. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో… అధినేత ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 04వ తేదీ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గు�

    కేసీఆర్‌కు జాతకాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ

    April 2, 2019 / 02:35 PM IST

    భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ

    మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

    April 2, 2019 / 12:36 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

    వరంగల్..భువనగిరిలో KCR ప్రచారం

    April 2, 2019 / 07:51 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో TRS దూసుకపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కీలక లీడర్స్ ఆయా నియోజక వర్గాల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.

    నెల రోజుల్లో మిషన్ భగీరథ పూర్తి : సీఎం కేసీఆర్

    March 31, 2019 / 01:56 PM IST

    వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద �

    TRS ప్రచార భేరి : మహబూబ్ నగర్, వనపర్తికి KCR

    March 31, 2019 / 01:26 AM IST

    TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివ�

    సమాఖ్య కూటమి రావాలి : సీఎం కేసీఆర్

    March 29, 2019 / 03:37 PM IST

    నల్లగొండ : దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెను మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇది జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్, మోడీకి బానిసలుగా ఉంటారని అన్నా�

    కొత్త BC గురుకులాల్లో 5, 6 క్లాసులు

    March 29, 2019 / 01:46 AM IST

    రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరానికి 5, 6 తరగతులు నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల కింద 40 మంది విద్యార్థులను చేరిపించుకోనున్నారు. ఈ మేరకు బీసీ గురు�

10TV Telugu News