Home » CM KCR
భారతదేశంలో ఉన్న బీడీ కార్మికుల గోస ఏనాడైనా పట్టించుకున్నారా ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు చెబితే తనను తిడుతున్నారని..తాను నిజం చెప్పడం లేదా ? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్�
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స
కరీంనగర్ : దేశంలో మార్పు రావాలంటే ఫెరల్ ఫ్రంట్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే దేశాన్ని ఒక్కటి చేసి జాతీయ పార్టీని స్థాపిస్తాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ధి చెంద�
ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం న
కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..పిచ్చిపిచ్చిగా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ గడువు దగ్గర పడేకొద్దీ.. రాజకీయాలను స్పీడప్ చేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ.. అందుకు సంబంధించి అన్ని రూట్లు క్లియర్ చేసింది. అయితే మధ్యలో అనూహ�
హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�
అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన జోష్తో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 2019 మార్చి 17వ తేదీని సెంటిమెంట్గా భా