CM KCR

    కేసీఆర్ కీలక నిర్ణయం : ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఫ్రీగా రీ వెరిఫికేషన్

    April 24, 2019 / 12:23 PM IST

    ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ �

    ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సమీక్ష

    April 24, 2019 / 10:27 AM IST

    తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ధర్�

    నో లీక్ : కాళేశ్వరం పనుల్లో గజ ఈతగాళ్లు

    April 21, 2019 / 02:21 PM IST

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగు నీరందించాలనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. గోదావరి నదిపై బ్యారేజీలతో పాటు టన్నెల్‌ నిర్మాణం వేగ�

    హేయమైన చర్య : శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్

    April 21, 2019 / 01:57 PM IST

    శ్రీలంకలో ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. బాంబు పేలుళ్లలో చాలా  మంది మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గా�

    గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహం : జెడ్పీ చైర్మన్లు ముందే ఖరారు

    April 20, 2019 / 03:10 AM IST

    తెలంగాణలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులపైనా ముందే స్పష్టత ఇస్తోంది. టీఆర్‌ఎస్‌లో సీనియర్లకు పదవుల పంపకంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌ జిల్లా పరి

    CM KCR Focus On Non-Corruption Telangana | Special Story

    April 15, 2019 / 06:45 AM IST

    స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా.. KCR – జీవన్ రెడ్డి

    April 13, 2019 / 07:34 AM IST

    కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

    కొత్త పుర‌పాల‌క, రెవిన్యూ చట్టాల రూప‌క‌ల్పన‌పై సీఎం కేసీఆర్‌ క‌స‌ర‌త్తు

    April 12, 2019 / 02:21 PM IST

    నూత‌న పుర‌పాల‌క చ‌ట్టం, రెవిన్యూ చట్టం రూప‌క‌ల్పన‌పై సీఎం కేసీఆర్‌ క‌స‌ర‌త్తు ప్రారంభించారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చ‌ట్టాల రూప‌క‌ల్పన‌ చేయాల‌ని అధికారులను ఆదేశించారు. IAS తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఏర్పాటు చేయాల�

    ఓటు వేసిన KCR..KTR

    April 11, 2019 / 05:58 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్ధిపేటలోని చింతమడక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేశారు కేస

    జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం – కేసీఆర్

    April 7, 2019 / 12:37 PM IST

    జూన్ తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండేళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళకళలాడుతుంటది..భూములకు సంబంధించిన సకల సమస్యలను పరిష్కరిస్తామని..భూమి అమ్మినా..కొన్నా గంటలో వెబ్ సైట్‌�

10TV Telugu News