Home » CM KCR
పాలమూరు-రంగారెడ్డికి దిక్కులేదని, సీతారామ ప్రాజెక్ట్ పత్తా లేదన్నారు. పంట నష్టం కింద రూ.14వేల కోట్లు ఇవ్వడానికి చేతులు రావన్నారు.
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, ఈ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
రాష్ట్రంలో 150 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవ్... ఏటు చూసినా వరికోతలే అని పేర్కొన్నారు.
ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.
తాను రైతు బిడ్డనని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చామని తెలిపారు.
అర్చకులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
బ్రాహ్మణుల్లో కూడా చాలామంది పేదలున్నారని వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా నిధులు కేటాయిస్తున్నామని CM KCr తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు