Home » CM KCR
Bandi Sanjay : దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కి.. రైతులను ఆదుకోవడానికి మాత్రం చేతగావడం లేదు.
CM KCR : దళారులు మోపయ్యారు. ఎన్నడూ పని చేయనివారు నేడు మళ్ళీ వస్తున్నారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
సాయంత్రం 6.45 నిమిషాలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది.
బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వకుంటే వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని చెప్పారు. తనకు ఇంకా ఏడు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ ఉంది.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని వెల్లడించారు.
బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ఇన్వర్టర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘన
Pension Hike : దేశంలో తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగం, తాగునీటి సౌకర్యంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని చెప్పారు.
మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(CM KCR)ను హీరో శర్వానంద్(Sharwanand) కలిశారు.