Home » CM KCR
మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందని కేసులో పేర్కొన్న పోలీసులు.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా కేసును బయటపెట్టారు.
తెలంగాణ ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట..ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో,పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని �
తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు నడుం బిగించింది.
దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay : 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.
నిమ్స్ కొత్త భవనానికి కేసీఆర్ భూమిపూజ
న్యాయం అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నియంత పాలనకు రోజులు దగ్గరపడ్డాయని షర్మిల హెచ్చరించారు.
బస్తీల ప్రజల సుస్తి నయం చేయడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు. మానవతా మూర్తి కేసీఆర్ వల్ల ఇటువంటి దవాఖానాలు ఏర్పాటయ్యాయి. గర్భిణులకు వరంగా న్యూట్రిషన్ కిట్ మారింది. పుట్టబోయే బిడ్డలు బలంగా ఉండాలన్నదే మా ప్రభుత్వం ఆలోచన.
. కేంద్ర జలవనరులశాఖ కేవలం తెలంగాణలో మినహా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో బోరులు వేయవద్దని ఆదేశించిందని చెప్పారు.
ధరణి వచ్చిన తర్వాత.. పైరవీలు, లంచాలు లేవు