Home » CM KCR
దేశంలోనే అతిపెద్ద ఆదర్శ టౌన్షిప్గా కొల్లూర్
45 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15, 600 ఇళ్ల నిర్మాణం చేశారు. జీ+9 నుంచి జీ+10, జీ+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేశారు.
కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కేసీఆర్ నగర్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.
ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరుతా. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా అని గద్దర్ చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న రైస్ మిల్లులకు అనుసంధానంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
CM KCR: రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్
Rythu Bandhu : పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హారితహారంలో ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలు, కేసీఆర్ చెప్పేవన్నీ వాస్తవాలైతే సమగ్ర విచారణకు ఆదేశించాలని మహేష్ కుమార్గౌడ్ డిమాండ్ చేశారు.
సినీ పరిశ్రమను డెవలప్ చేయడానికి, సినీ పరిశ్రమలోని సమస్యల్ని తీర్చడానికి మరోసారి సినీ పెద్దలు సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. తాజగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం 10 టీవీతో మాట్లాడుతూ ఈ విషయా�
తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.