Home » cm kejriwal
రోజుకు 90 లక్షల నీరునందించే ఆధునిక బావిని నిర్మిస్తోంది సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ టెక్ బావి అందుబాటులోకి వస్తే ఇక నగరంలో నీటి కొరత ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజలుగా వైరస్ తో ముప్పుతిప్పలు పడ్డ ప్రజానీకం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 24 గంటల్లో 255 కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజివిటి రేటు 0.35గా ఉంది. 24 గంటల్లో 23 మంది కరోనా వైరస్ బా
నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ హాస్పిటల్స్,డాక్టర్లకు గురువారం విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 3,846 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9,427 మంది రికవరీ అయ్యారు. మరో 235 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్య బులెటిన్ వెల్లడించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.
ముఖ్యమంత్రి ఘర్ ఘర్ యోజన అని నామకరణం చేసిన ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అడ్డు చెప్పింది. దీంతో ఏ పేరు లేకుండానే ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది
Ban on import of poultry in Delhi : దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కోళ్లు, ఇతర పక్షుల దిగుమతిపై నిషేధం విధించింది. ఇటీవల అక్కడ వరుసగా పక్షులు మృత్యువాత పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వి�