cm kejriwal

    త్వరలో మెట్రో రైలు సేవలు పునరుద్ధరణ

    August 23, 2020 / 09:31 PM IST

    కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని

    దక్షిణ కొరియా మాదిరిగా ఢిల్లీలో కరోనా పరీక్షలు : కేజ్రీవాల్

    April 6, 2020 / 08:02 PM IST

    కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తమ ప్రభుత్వం గణనీయంగా పరీక్షలను పెంచుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనా ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.

    ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసివేత

    March 12, 2020 / 12:16 PM IST

    భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్

    ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

    February 27, 2020 / 01:18 PM IST

    దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవ

    ఊడ్చిపారేసింది : ఆప్ ఘన విజయం..CM భార్యకు బర్త్ డే గిఫ్ట్

    February 11, 2020 / 09:27 AM IST

    ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ విజయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు పండుగలు ఒకేసారి వచ్చాయి. ఓ పక్క ఆప్ పార్టీ విజయం..మరోపక్క తన భార్య సునీత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో భార్య సునీత బర్త్ డే కేక్ కట్ చేయించి �

    ఢిల్లీ కాలుష్యం :  సీఎం కేజ్రీవాల్ విద్యార్థులకు మాస్క్ లు పంపిణీ 

    November 1, 2019 / 06:51 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను

    ఢిల్లీలో కాలుష్యం : విద్యార్ధులకు 50 లక్షల మాస్కులు పంపిణీ

    October 31, 2019 / 03:55 AM IST

    ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. దీంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్స్ విద్యార్థులకు  మాస్కులు పంపిణీ చేయాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 50 లక్షల N‌95 మాస్కులను �

    కాలుష్య కోరల్లో ఢిల్లీ: మాస్క్‌లకు ఫుల్లు డిమాండ్ 

    October 30, 2019 / 03:16 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ముక్కును కప్పి ఉంచే మాస్క్‌లకు గిరాకీ పెరిగిపోతుంది. కాలుష్యం అధిక స్థాయిలో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మెడికల్ షాప్‌లకు పరుగులు పెడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన పటాసులతో మరింత అధికమైంది కా�

    దోస్త్ మేరా దోస్త్ : అమరావతికి కేజ్రీవాల్

    February 18, 2019 / 12:36 PM IST

    దోస్త్ మేరా దోస్త్ : అమరావతికి కేజ్రీవాల్

    February 18, 2019 / 10:49 AM IST

    ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్…ఏపీ సీఎం కేజ్రీవాల్ మధ్య దోస్తీ మరింత ఎక్కువవుతోంది. ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. కలిసి ముందుకు వెళ్లాలని..పరస్పరం సహకరించుకోవాలని అనుకుంటున్నారు. బాబు దీక్ష చేస్తే కేజ్రీ వెళ్లడం..క�

10TV Telugu News