Home » cm sangma
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 24వ తేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే అలోట్గ్రే క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు కొనసాగుతున