Home » CM Sukhvinder Singh Sukhu
హిమాచల్ రాజ్యసభ సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సడెన్ గా ఆస్పత్రిలో చేరారు. అర్థరాత్రి సమయంలో అస్వస్థతకు గురైన సీఎంను కుటుంబ సభ్యులు హుటాహుటిన సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు.
గంజాయి అక్రమ తరలింపులను ఎలాగు అరికట్టలేకపోతున్నాం..కాబట్టి గంజాయి పంట సాగును చట్టబద్దం చేసేస్తే పోలా అనే యోచనలో ఉంది ప్రభుత్వం.