Home » Cm Yogi Adithyanadh
తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్లో బీజేపీ నిర్వహిస్తోన్న జాతీయ కార్యవర్గ సమావేశంలో యోగి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని అన్నా�
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తోన్న రామాలయం జాతీయ మందిరం అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
UP: Ayodhya Maryada Purushottam Sri Ram Airport : రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈక్రమంలో అయోధ్య విమాన�