Home » Cm Yogi Adithyanadh
హాథ్రస్ జిల్లా పూల్ రయీ గ్రామంలో బోలె బాబా ఆధ్యాత్మిక కార్యక్రమంకు 80వేల మందికి మాత్రమే నిర్వాహాకులు అనుమతి తీసుకున్నారు.
అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విస్తరణ అక్టోబర్ 15 వతేదీన ప్రారంభమయ్యే నవరాత్రి నాటికి జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఓం ప్రకాష్ రాజ్భర్, దారా సింగ్ చౌహాన్ లను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాల�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళలకు గురువారం భారీ రక్షా బంధన్ కానుక ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన పథకం మొత్తం రూ. 25,000కి పెంచుతూ సీఎం యోగి నిర్ణయం తీసుకున్నారు....
ఈ ఏడాది చివరి నాటికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి రన్వే సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నోయిడా విమానాశ్రయం ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయమని, ఈ ప్రాజెక్టు బీజేపీ సర్కారుకు ప్రతిష్ఠాత్మకమని సీఎం య
దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో దేశంలోనే యూపీ 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వెల్లడించారు....
యూపీలోని లక్నోలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం స్థానిక హోటల్లో అగ్నిప్రమాదం కారంణంగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ గదుల్లో ఉన్న వారిలో ఇద్దరు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.
''ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్ర�