Home » cm yogi adityanath
అమిత్ షా ఆధ్వర్యంలో గురువారం యూపీ బీజేపీ శాసనసభ్యులు సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
2024లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో మరింత ముందుకెళ్తామని చెప్పారు. యూపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆరవ దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్పూర్తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది.
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు చాలని.. ఇతరులెవరూ అవసరం లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన 24 గంటల్లోనే స్వామిప్రసాద్ మౌర్యపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అది కూడా ఏడేళ్ల నాటి ఒక కేసుకు సంబంధించింది
UP CM యోగీ రైతులకు శుభవార్త చెప్పారు. 50% విద్యుత్ ఛార్జీలు తగ్గించామని ప్రకటించింది.
ప్రజలను మాఫియా నుంచి విముక్తుల్ని చేయడానికే రాజరాజకీయాల్లోకి వచ్చానని యూసీ సీఎం యోగి తెలిపారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగి సర్కార్ ముందుగానే వరాలు కురిపిస్తోంది. ఈసారి యువతని టార్గెట్ చేసింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగన్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.