Home » CM
హైదరాబాద్: తెలంగాణాలో క్యాబినెట్ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల్లోపు ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ధీమా నేతల్లో వ్యక్తం అవుతున్నా…..ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ అన్నదానిపై చర్చ జరు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర&n
అమరావతి: ఏపీ లోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.&n
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�
ప్రకాశం : టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో�
అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం
అమరావతి: అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీ�
హైదరాబాద్ : రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీల అధికారాలను బదలాయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పల్లె సీమలు ప్రగతిపథంలో పయనించే విధంగా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన �
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటిక�
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పిఇటిల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భ�