Home » CMs
దేశంలో బుధవారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి బుధవారం (నేడు) ప్రమాణస్వీకారం చేయనున్నారు....
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి పంజాబ్ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇక కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ కేరళ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. వినోద్ తాడ్వేకు బిహార్, ఓం మాథుర్కు ఛత్తీస్గఢ్, బిహార్ మాజీ మంత్రి �
గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ఏడాదిలో 1.55 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్క ప్రకారం.. ప్రతి గంటలకు 18 మంది మరణిస్తున్నారట. ఒక్క రోజులో 426 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గతేడా
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ
రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తలపడుతున్నారు. ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం నిర్వహించడంతో 100 శాతం ప�
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(15 నవంబర్ 2021) సమావేశం కానున్నారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోడీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్.. భారత్లో జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవ్వగా.. టీకా వేయించుకునేందుకు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీకా వృథా జరిగిపోతూనే ఉంది. వ్యాక్సిన్ను వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండడం ఇప్పుడు ప్రతి ఒక్కర
భారతదేశంపై చైనా మరో కుట్రకు తెగబడింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటాపై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ప్రమఖులు, కీలక సంస్థలను చైనా లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు, ఇస్రో వంటి ప్రఖ్యాత సం�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం(19 జులై 2020) ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. బీహార్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనా మహమ్మారి, వరదలు తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశ�