Home » CO FOUNDER
ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా, అమెజాన్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాట పట్టింది. ఈ సంస్థ కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సంసిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు.
మరికొద్ది గంటల్లో అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఖతార్ రాజధాని దోహలో..అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు(నిర్మాణం,పేరు సహా)గురించి
యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో �
బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. గతేడాది జులై నుంచి ట్రెజరరీ చీఫ్ గా పనిచేస్తున్న 39ఏళ్ల రిషి సునక్ ను ఆర్థికశాఖమంత్రిగా నియమించారు ప్రధాని బోరిస్ జాన్సన్. నార్త్ యార్క్షైర్ల