Home » Coach Tom Moody
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం ప్రక్రియ దుబాయ్ వేదికగా జరగనుంది. 333 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. వీరిలో 214 మంది భారతీయ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.