-
Home » coaches
coaches
Mission 300MT: భారత ప్రభుత్వ మిషన్ 300ఎంటీకి అనుగుణంగా రైల్ వ్యాగన్లు, కోచ్లను తయారీ కోసం ఒప్పందం
సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే "మిషన్ 3000 MT" ప్రారంభించింది
Women’s Premier League: మహిళా ప్రీమియర్ లీగ్.. ముంబై ఇండియన్స్ కోచ్లుగా ఝులన్ గోస్వామి, చార్లెట్ ఎడ్వర్డ్స్
ఇప్పటికే ఐదు జట్ల ఎంపిక పూర్తైంది. వచ్చే వారమే ఆటగాళ్ల వేలం జరగనుంది. ఇది కూడా పూర్తైతే త్వరలోనే మహిళా ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్న యాజమాన్యాలు తమ జట్లను పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దీనిలో �
Delhi Tain: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం
యూపీలోని గయ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదని అధికారులు తెలిపారు.
ఇది రైలా!..లగ్జరీ విమానమా!!.ఇండియన్ రైల్వే కొత్త బోగీలు..సీట్లు చూడండీ..భలే ఉన్నాయ్..
latest indian railway coaches facilities : భారత దేశంలో సామాన్యులు దూర ప్రయాణానికి ఎక్కువగా రైలు మార్గాలనే ఉపయోగిస్తారు. సామాన్యుల బడ్జెట్ కు ఈ రైలు ప్రయాణాలే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వారికి అంతకంటే దిగువ తరగతివారి రైలు మార్గాలే
రైతుల ఆందోళనలు : అవార్డులు తిరిగిచ్చేస్తామని పంజాబ్ క్రీడాకారుల హెచ్చరిక
Punjab sportspersons Threaten To Return Awards నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై ఆరు రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,రైతుల ఆందోళనలకు మద్దతు పలికిన పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు…నూతన వ్యవ�
కుదుపులు ఉండవు, అగ్నిప్రమాదాలు జరగవు : నారాయణాద్రికి కొత్త హంగులు
అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం... 20 నిమిషాలు ఆదా...