Home » Cofferdam
కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించిన నేపథ్యంలో.. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ కూడా సన్నద్ధమవుతోంది.
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ
విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రమాదం ముంచుకొస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ప్రాజెక్టు దగ్�