Coimbatore

    ‘హెర్బల్ మైసూర్ పాక్’ తింటే కరోనా తియ్యగా తగ్గిపోతుందట..!ఇమ్యూనిటీ పెరుగుతుందట..!!

    July 8, 2020 / 04:10 PM IST

    ‘హెర్బల్ మైసూర్ పాక్’ తింటే కరోనా తియ్యగా తగ్గిపోతుందంటూ వ్యాపారి ప్రచారం..ఆ తరువాత ఏమైందంటే.. తియ్యటి తియ్యటి మైసూర్ పాక్..కాదు కాదు ‘హెర్బర్ మైసూర్ పాక్’ తింటే కరోనా వైరస్ సైతం తగ్గిపోతుంది. కరోనా మహమ్మారిని కూడా మా ‘హెర్బర్ మైసూర్ పాక్’ తగ

    పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణికి రచయిత ఆటో చంద్రన్ సాయం

    April 20, 2020 / 10:03 AM IST

    ఆటో చంద్రన్. పరిచయం అక్కర్లేని పేరు. వృత్తిరీత్యా ఆటో డ్రైవ‌ర్ అయిన చంద్ర‌న్ తన జీవితంలో జరిగిన యధార్థ సంఘ‌ట‌న‌ల‌తో లాక‌ప్ అనే న‌వ‌ల రాశారు. దీని ఆధారంగానే డైరెక్టర్

    ఆ అనుమానంతో ప్రియురాలి నోట్లో విషం పోశాడు

    March 4, 2020 / 06:48 AM IST

    అనుమానం పెనుభూతమైంది. అనుమానం ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే

    కొడుకుని బయటపెట్టి లోపల ప్రియుడితో రాసలీలలు.. భర్త వీడియో కాల్‌తో దొరికిపోయిన భార్య

    February 25, 2020 / 06:51 PM IST

    వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆగడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు

    బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష

    December 27, 2019 / 12:07 PM IST

    ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..దారుణంగా హత్య చేసిన కామాంధుడికి మరణ శిక్షణను విధించింది కోర్టు. ఇది కోయంబత్తూరులో జరిగింది. POCSO కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు నిందితుడు సంతోష్ కుమార్‌కు మరణ శిక్షను విధిస్తూ సంచలనం తీర్�

    రూ.15లకే చికెన్‌ బిర్యాని

    December 26, 2019 / 11:17 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూరులో జనం బిర్యానీ కోసం ఎగబడ్డారు. కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి నూతనంగా హోటల్‌ ప్రారంభించాడు. హోటల్‌ ప్రారంభోత్సవం ఆఫర్‌ కింద 15 రూపాయలకే చికెన్‌ బిర్యానీ అందించనున్నట్టు ప్రకటించాడు. ఎగ్‌బిర్యానీ పది రూపాయలకు అంది�

    లోన్ మంజూరు చేయలేదని బ్యాంకు అధికారులపై దాడి

    December 5, 2019 / 05:44 AM IST

    బ్యాంకు అధికారులు లోన్ మంజూరు చేయలేదని వారిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని  కెనరాబ్యాంక్ బ్రాంచ్ లో వెట్రివేల్ అనే వ్యక్తి కోటి రూపాయలు రుణం కోసం బ్యాంకుకు  దరఖాస్తు చేసుకున్నాడు.  రుణానికి ష్యూరిటీగా �

    భారీ వర్షాలు…నాలుగు ఇళ్లు కూలి 17మంది మృతి

    December 2, 2019 / 11:03 AM IST

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో  నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �

    భారీ వర్షాలకు కూలిన భవనం : 15 మంది మృతి

    December 2, 2019 / 03:56 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున  3గంటల ప్రాంతంలో   ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి క

    నిరుద్యోగ భారతం: పారిశుద్ధ పోస్టు కోసం 7వేల ఇంజనీరింగ్ అభ్యర్థులు

    November 29, 2019 / 05:34 AM IST

    తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో  ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికార

10TV Telugu News