Home » Coimbatore
వ్యాపారం చేయటానికి లక్షల రూపాయలు పెట్టుబడులే అక్కర్లేదు. పెద్ద పెద్ద సంస్థలు స్థాపించక్కర్లేదు. కొత్తగా ఆలోచించాలి..తాము చేసే వ్యాపారం వల్ల నలుగురికి ఉపయోగపడాలి. దానికి ఓర్పు..నేర్పు..అంకింత భావం..సృజనాత్మకత ఉంటే చాలు..వ్యాపారం చిన్నదైనా �
తమిళనాడులో దారుణం జరిగింది. ఇటీవల చెన్నైలో బైక్ వెళ్తున్న శుభశ్రీ అనే యువతి అధికార పార్టీ హోర్డింగ్ పైన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే కోయంబత్తూరులో మరొకటి జరిగింది. అధికార అన్నాడీఎంకే పార్టీ జెండా పోల్ కారణంగ�
తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి కుక్క కోసం ఆత్మహత్య చేసుకుంది. కుక్కని వదిలి ఉండలేను అంటూ ఏకంగా ప్రాణాలే తీసుకుంది. యువతి చర్యతో
తమిళనాడు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శ్రీలంక మీదుగా తమిళనాడులోకి ఆరుగురు ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపింది. ఇందులో ఒక పాకిస్తాన్కు చెందిన వ్యక్తి, ఐదుగురు శ్రీలంక �
తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
కోయంబత్తూరు: అదేదో సినిమాలో స్వర్గపు అంచులదాకా వెళ్లాచ్చాను సార్ అంటాడు ఓ కమేడియన్. కానీ చావు అంచులదాకా వెళ్లొస్తే ఎలా ఉంటుంది. వెన్నులో వణుకు వచ్చేస్తోంది కదూ. ఓ టూవీలర్ కు అటువంటి భయంకరమైన అనుభవం ఎదురైంది. చావు నోట్లో దాదాపు తలపెట్టి..వెంట�