Home » Cold
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులే తెచ్చింది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. మాస్కులు వేసుకుంటున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగత �
ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్ర
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ
చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఎప్పుడు ఏ సిటీలో ఏయే ప్రాంతంలో వ్యాపిస్తుందో చెప్పలేం. ఈ ప్రాణాంతక వైరస్ మీరు ఉండే ప్రాంతంలో ఒకరికి వ్యాపించిన అది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇంతకీ ఈ వైరస్ ఎవరికి సోకిందో �
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చలికాలం జలుబు రాకుండా అడ్డుకోలేం. అయితే కొన్నిసార్లు అదుపుచేయడానికి ప్రయత్నించి తప్పుడు మార్గాల్లో ఇంకా పెరిగేలా చేసుకుంటా. ఇతరుల సలహాలంటే కంటే నిపుణు