Home » collectors
సబ్ స్టాండర్డ్ (నాణ్యత లేని) హెల్మెట్లు అమ్మే తయారీదారులు, రిటైలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
గతంలో పరిష్కారంకాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
కొందరు కలెక్టర్లు ఆ స్థాయిలో వ్యవహరించలేదన్నది తన వ్యాఖ్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది.
15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని సీఎం జగన్ అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
నేటి రాత్రి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అ
cm kcr Key orders to collectors on dalit bandhu scheme : హుజురాబాద్లో సొంత ఇల్లు లేకుండా ఏ దళిత కుటుంబం ఉండకూడదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన జరిగిన దళితబంధుపై అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ దళితులపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కలెక్టర్లకు మరో అధికారం ఇచ్చింది. ఇక నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కింది స్థాయిలో ఖాళీగా ఉన్న
CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీ�