Home » collegium
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని నారిమన్ పిలుప�
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్న�
న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్ వర్సెస్ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. సుప్రీం కోర్టు.. హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కరువైందని.. పాతికేళ్ల క�
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
పిటిషనర్ తరపున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. "కొలీజియం నిర్ణయాలు ఆర్టీఐ కింద జవాబుదారీగా ఉంటాయా? అన్నది అసలు ప్రశ్న. ఆర్టీఐ కింద ఈ దేశ ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా? ఆర్టీఐ ప్రాథమిక హక్కు అని కోర్టు స్వయంగా చెప్పింది. ఇప
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటైన సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా 15 మంది పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ.రమణ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కొలీజియం.. జ్యుడీషియల్ అధికారులు, న్యాయవాదులతో కలిపి 15 మం�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించి కొత్త సీజేలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియాయమకానికి సంబంధించి 9 మంది జడ్జిల పేర్లను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చే
2027లో సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు. ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టుల జాబితాను కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది.